Wednesday, August 24, 2011

బాబాని నమ్మేవారికి మాత్రమే......

బాబాని నమ్మేవారికి మాత్రమే......

కర్ణాటకాలో ఎవరో 108 రోజుల సాయి దీక్ష చేసారటండీ.....
ఆఖరి రోజున హోమం నిర్వహించినప్పుడు ఒక అద్భుతం జరిగిందట......
శ్రీ శిరిడీ సాయి బాబా వారు తమ దర్శనభాగ్యం కలుగజేసారంట...

ఇక్కడ పెట్టిన ఫొటోలు ఆ రోజు తీసినవే... కాకపోతే ఫోను లో తీసిన ఫొటోలలో మాత్రమే బాబా కనిపించారంట.......  వీడియోలో కనపడలేదంట..

ఇది  బాబాని నమ్మేవారికి మాత్రమే.

నమ్మనివారు  దీనిమీద వ్యాఖ్యానించవద్దని మనవి........


5 comments: